calender_icon.png 13 November, 2025 | 9:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన ట్రాక్టర్ ను ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు

13-11-2025 08:44:48 PM

మంథని (విజయక్రాంతి): మంథని రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు, కిసాన్ సేల్ జిల్లా చైర్మన్ ముసుకుల సురేందర్ రెడ్డి వ్యవసాయ ట్రాక్టర్ ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుదిళ్ల శ్రీధర్ బాబు బుధవారం రాత్రి ట్రాక్టర్ నడిపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వ్యవసాయంలో రైతులు నూతన పద్ధతులు పాటించాలని, యంత్రాలతో వ్యవసాయం చేస్తే పంటలలో అధిక దిగుబడి సాధించవచ్చని రైతులకు సూచించారు.