16 April, 2026 | 11:56 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి వాకిటి శ్రీహరి

24-11-2025 12:35 AM

మహబూబాబాద్, నవంబర్ 23 (విజయక్రాంతి): వరంగల్ మహానగరంలోని చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి అమ్మవారిని రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడలు యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆదివారం దర్శించుకున్నారు. పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాం రెడ్డి దంపతులు భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు.

ఆలయ ధర్మకర్త లు ఓరుగంటి పూర్ణచందర్, భద్రకాళి శేషు, ఈవో రామల సునీత పూనకుంభం స్వాగ తం పలికారు. పూజ అనంతరం ఆలయ మహా మండపంలో మహదాశీర్వచనం నిర్వహించి అమ్మవారి శేష వస్త్రము, ప్రసాదం అందజేశారు.