2 May, 2026 | 9:23 PM

Breaking News

ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా శ్రీకాంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం   •   విద్యార్థుల భవిష్యత్తును ఉపాధ్యాయులు బాధ్యతగా తీసుకోవాలి   •   మెట్ పల్లిలో భారీ అగ్ని ప్రమాదం   •   సింగరేణి శైలో బంకర్ బాధితులకు ప్రభుత్వ అండ   •   బాధ్యతలు స్వీకరించిన నూతన మెజిస్ట్రేట్ అరుణ్ కుమార్   •   బాధిత కుటుంబానికి పరిహారం ఇప్పించిన ఎమ్మెల్యే వేముల వీరేశం   •   అడవులలో లభించే ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన గిరిజన మార్చ్ ప్రజలకు ఎంతో ఉపయోగం   •   25 ఏళ్లుగా సేవలందిస్తున్న డా.మురళీ కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు   •   ఎస్సెస్సీ ఫలితాల్లో సత్తా చాటిన నూకలమర్రి ఉన్నత పాఠశాల విద్యార్థులు   •   తూప్రాన్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా యంజాల కీర్తన ప్రమాణ స్వీకారం   •  

పారిశుద్ధ్య సిబ్బందికి పీపీఈ కిట్లను అందజేసిన ఎమ్మెల్యే గాంధీ

08-08-2025 12:22 AM

శేరిలింగంపల్లి, ఆగస్టు 7: శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలోని కొండాపూర్,గచ్చిబౌలి,శేరిలింగంపల్లి , డివిజన్ల  పరిధిలో పనిచేస్తున్న పారిశుధ్య సిబ్బందికి శేరిలింగంపల్లి జోనల్ కార్యలయంలో  జోనల్ కమిషనర్   హేమంత్ బొర్ఖడే ,డీసీ శ్రీమతి శశిరేఖ , కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, ఏ ఏంఓహె  శ్రీకాంత్ రెడ్డిలతో కలిసి పారిశుధ్య సిబ్బందికి ఎమ్మెల్యే గాంధీ  పీపీఈ  కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ  మాట్లాడుతూ  పారిశుధ్య  సిబ్బంది  తల్లిదండ్రులతో సమానం అని , కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో వారి సేవలు మరువలేనివన్నారు.