17 April, 2026 | 3:12 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్‌లను అభినందించిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

11-12-2025 01:37 AM

వేల్పూర్, డిసెంబర్10 (విజయక్రాంతి): ఏకగ్రీవంగా ఎన్నికైన ఎర్గట్ల మండలం దొంచంద,  మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ని మర్యాద సపూర్వకంగ కలిశారు. ఈ సందర్బంగా వారికీ శుభాకాంక్షలు తెలియజేసి సర్పంచ్ లను మరియు పాలకవర్గం వార్డ్ సభ్యులను సన్మానించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్  రెడ్డి. ప్రజలు ఇచ్చిన అవకాశన్ని సద్వినియోగం చేసుకొని గ్రామభివృద్ధికి నిరంతరం.

కృషి చేయాలనీ ఎమ్మెల్యే వారికీ సూచించారు. ఏకగ్రీవంగా ఎన్నికైన వారు ఏర్గట్ల మండలం దొంచంద గ్రామానికి చెందిన పెదకాపుల శ్రీనివాస్ దొంచంద సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నిక కావటంతో వారిని వేల్పూర్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన నూతుల విజయ సర్పంచ్ గా ఉప సర్పంచ్ నూతుల కృష్ణారెడ్డి  పాలక వర్గము ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో వారిని వేల్పూర్ మండలం హనుమాన్ నగర్ గ్రామ పంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక కావటంతో సర్పంచ్ గా నడ్పి మల్లయ్య మరియు ఉప సర్పంచ్ గా మణి, పాలకవర్గం సభ్యులను ఎమ్మెల్యే వేముల సన్మానించారు.