11 May, 2026 | 12:18 PM

Breaking News

ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు   •   కాఠ్మండు విమానాశ్రయంలో కలకలం—టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానం టైరులో మంటలు   •   యువ దంపతుల విషాదాంతం.. పుట్టింట్లో భార్య.. తట్టుకోలేక భర్త ఆత్మహత్య   •   National Technology Day: నూతన ఆవిష్కరణలకు ప్రజాప్రభుత్వం మద్దతు   •   తక్కెళ్ళపాడు పంచాయతీ ప్రహరీ గోడ పనులను ప్రారంభించిన సర్పంచ్   •   కంపెనీలకు అక్రమ నీటి దందా జోరు.. అధికారుల నిర్లక్ష్యం   •   రేపు హమాన్ జయంతి సందర్భంగా విశేష పూజలు, ర్యాలీ   •   పేద రోగులకు సేవ చేయాల్సిన బాధ్యత వైద్యులపై ఉన్నది   •   రిటైర్డ్ ఐపీఎస్ భార్య హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు   •   తొమ్మిదేళ్ల తర్వాత చైనాకు ట్రంప్, షెడ్యూల్ ఖరారు   •  

గుండెపోటుతో నెన్నెల తహసీల్దార్ మృతి

07-08-2025 12:54 AM

బెల్లంపల్లి, ఆగస్టు 6: నెన్నెల మండలంలో తహసీల్దారుగా విధులు నిర్వహిస్తున్న జ్యోతి ప్రియదర్శిని మంగళవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. జిల్లాలోని అనేక ప్రాంతాలలో తహసీల్దారుగా పనిచేసిన జ్యోతి ప్రియదర్శిని ప్రస్తుతం నెన్నెల తహసీల్దార్‌గా పనిచేస్తున్నారు.

ఈమె మంచిర్యాల కలెక్టరేట్ సమీపంలో నివసిస్తున్నారు. మంగళవారం రాత్రి చాతిలో నొప్పి రావడంతో ఒక్కసారిగా ఇంట్లో కూలిపోయారు. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించే క్రమంలో ఆమె తుదిశ్వాస విడిచారు.