17 April, 2026 | 2:29 PM

Breaking News

తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •  

నవ వధువు ఆత్మహత్య

05-05-2025 12:00 AM

హుజూర్ నగర్, మే 4: తల్లిదండ్రులను వదిలి వెళ్లలేక నవ వధువు ఆత్మహత్య చేసుకున్న సంఘటన హుజూర్ నగర్ పట్టణం లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హుజూర్ నగర్ పట్టణానికి చెందిన షేక్ ఖసీంబీ తన కుమార్తె అగు షేక్ మహబూబి అలియాస్ హసీనా (19 సం.రాలు) ను తేదీ 30.4.25 రోజున చింతలపాలెం గ్రామానికి చెందిన షేక్ యూసఫ్ కు ఇచ్చి వివాహం చేయగా తేది 3.4.25 రోజున తన భర్త తో కలిసి పుట్టింటికి వచ్చింది.

తేదీ 4.5.25 రోజున ఉదయం 9.30 గంటల సమయంలో మృతురాలు బాత్ రూం లో స్నానానికి వెళ్లి ఇనుప కడ్డీకి ఉరి వేసుకుని చనిపోయిందని తల్లి ఖాసీంబీ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు హుజూర్నగర్ యస్ ఐ జి ముత్తయ్య తెలిపారు.