1 August, 2026 | 6:10 PM

Breaking News

తల్లిపాలు బిడ్డకు అమూల్యమైన వరం   •   విద్యార్థులను మనోవేదనకు గురి చేస్తున్న ప్రభుత్వం   •   విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం అందించాలి   •   సోనాల మండల కేంద్రానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు   •   అనురాగ్ లో కెరీర్ క్యాటలిస్ట్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ఫర్ ప్లేస్మెంట్ సక్సెస్ వర్క్ షాప్   •   గోదావరి ఉధృతి.. జలదిగ్బంధంలో బూర్గంపాడు   •   వరదలు సాధారణ స్థితికి వచ్చే వరకు పునరావాస కేంద్రాల్లోనే ముంపు బాధితులు తల దాచుకోవాలి   •   అడ్మిషన్ పేరుతో విద్యార్థుల నుండి పైసలు వసూలు   •   సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్ఐ క్రాంతి   •   నవజాత శిశువుకు తల్లిపాలే రక్షణ కవచం   •  

మద్నూర్ జడ్పీటీసీ రేసులో పండిత్ రావు పటేల్

06-10-2025 01:20 AM

మద్నూర్, అక్టోబర్ 4 (విజయక్రాంతి):కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల  భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఆదేశిస్తే జడ్పిటిసి గా పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నానని మద్నూర్ మండలానికి చెందిన మాజీ సొసైటీ చైర్మన్ బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు పండిత్ రావ్ పటేల్ అన్నారు. పార్టీ అధిష్టానం టికెట్ ఇచ్చి ప్రజలు ఆశీర్వాదిస్తే బిజెపి పార్టీ తరఫున పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపారు.

గతంలో రాజకీయంగా ఎంపీటీసీగా సొసైటీ చైర్మన్ గా 25 సంవత్సరాలుగా సుధీర్గ అనుభవం మండల రాజకీయంలో పట్టు ఉన్న తనను అధిష్టానం అవకాశం కల్పించాలని కోరారు.గత పార్లమెంట్ ఎన్నికల్లో తను ఇన్చార్జి ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో బిజెపికి భారీ మెజారిటీ తీసుకొచ్చానని తప్పకుండా జడ్పీటీసీ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరవేసేందుకు శాయశక్తుల్లా కృషి చేస్తానని ఆయన తెలిపారు.