15 June, 2026 | 7:05 PM

Breaking News

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లాను నంబర్ 1గా నిలపాలి   •   పాఠశాలలు, వసతి గృహాలు, ఆరోగ్య కేంద్రాల్లో పరిశుభ్రత, నాణ్యమైన సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలి   •   గిడ్డంగుల్లో ధాన్యం నిల్వతో అధిక లాభాలు   •   రేషన్ షాపుల ద్వారా ఉచితంగా 14 రకాల నిత్యవసర సరుకులు అందించాలి   •   ప్రైవేటు భూములను రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితా(22-ఏ)నుండి విముక్తి కల్పించండి   •   కోర్ట్ కు సిమెంట్ బెంచీల వితరణ   •   ప్రభుత్వ బడులను మూసివేసే కుట్ర, ముఖ్యమంత్రి మానుకోవాలి.   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   కీతవారిగూడెంలో ఉపాధి హామీ పథకానికి తూట్లు   •   ఉపముఖ్యమంత్రిని కలిసిన అరెపల్లి   •  

సుల్తానాబాద్ నూత‌న వ్య‌వ‌సాయ అధికారిగా పైడిత‌ల్లి

18-10-2025 03:20 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): సుల్తానాబాద్ మండ‌ల నూత‌న వ్య‌వ‌సాయ అధికారిగా పైడిత‌ల్లి బాధ్య‌త‌లు స్వీక‌రించిన సంద‌ర్భంగా కాట్న‌ప‌ల్లి రైతు వేదిక‌లో జిల్లా వ్య‌వ‌సాయ అధికారి శ్రీ‌నివాస్‌, ఏడీఏ శ్రీ‌నాథ్ ఆధ్వ‌ర్యంలోమండ‌ల ఫ‌ర్టిలైజ‌ర్స్ అసోసియేష‌న్ డీలర్లు పుష్ఫ‌గుచ్చం అంద‌జేశారు.  ఈ సంద‌ర్భంగా ఏవో పైడిత‌ల్లి మాట్లాడుతూ రైతుల‌కు ఏ స‌మ‌స్య వ‌చ్చిన వెంట‌నే  సంప్ర‌దించాల‌ని కోరారు. రైతు బంధు, రైతు భీమ వంటి వాటికి ఇంక ఎవ‌రైన ద‌ర‌ఖాస్తులు చేసుకొని వారు ఉంటే వ్య‌వ‌సాయ కార్యాల‌యంలోకి వ‌చ్చి చేసుకోవాల‌ని ఆమె కోరారు.  ఈ కార్య‌క్ర‌మంలో ఫ‌ర్టిలైజ‌ర్ డీల‌ర్ల సంఘం అధ్య‌క్షుడు మ‌ట్ట శ్రీ‌నివాస్ రెడ్డి, గ‌ట్ల మ‌ల్లారెడ్డి, తిరుప‌తి రావు, ర‌వీంద‌ర్ రావు, సిరిపురం ర‌మేష్‌తో పాటు ప‌లువురు డీల‌ర్లు పాల్గొన్నారు.