16 April, 2026 | 6:25 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

సుల్తానాబాద్ నూత‌న వ్య‌వ‌సాయ అధికారిగా పైడిత‌ల్లి

18-10-2025 03:20 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): సుల్తానాబాద్ మండ‌ల నూత‌న వ్య‌వ‌సాయ అధికారిగా పైడిత‌ల్లి బాధ్య‌త‌లు స్వీక‌రించిన సంద‌ర్భంగా కాట్న‌ప‌ల్లి రైతు వేదిక‌లో జిల్లా వ్య‌వ‌సాయ అధికారి శ్రీ‌నివాస్‌, ఏడీఏ శ్రీ‌నాథ్ ఆధ్వ‌ర్యంలోమండ‌ల ఫ‌ర్టిలైజ‌ర్స్ అసోసియేష‌న్ డీలర్లు పుష్ఫ‌గుచ్చం అంద‌జేశారు.  ఈ సంద‌ర్భంగా ఏవో పైడిత‌ల్లి మాట్లాడుతూ రైతుల‌కు ఏ స‌మ‌స్య వ‌చ్చిన వెంట‌నే  సంప్ర‌దించాల‌ని కోరారు. రైతు బంధు, రైతు భీమ వంటి వాటికి ఇంక ఎవ‌రైన ద‌ర‌ఖాస్తులు చేసుకొని వారు ఉంటే వ్య‌వ‌సాయ కార్యాల‌యంలోకి వ‌చ్చి చేసుకోవాల‌ని ఆమె కోరారు.  ఈ కార్య‌క్ర‌మంలో ఫ‌ర్టిలైజ‌ర్ డీల‌ర్ల సంఘం అధ్య‌క్షుడు మ‌ట్ట శ్రీ‌నివాస్ రెడ్డి, గ‌ట్ల మ‌ల్లారెడ్డి, తిరుప‌తి రావు, ర‌వీంద‌ర్ రావు, సిరిపురం ర‌మేష్‌తో పాటు ప‌లువురు డీల‌ర్లు పాల్గొన్నారు.