15 June, 2026 | 8:16 PM

Breaking News

రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •  

రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు పెట్ సంగం క్రీడాకారిణి

18-10-2025 03:17 PM

గాంధారి,(విజయక్రాంతి): రాష్ట్ర స్థాయి ఎస్జీఫ్ పాఠశాల స్తాయి అండర్ 17 వాలీబాల్ పోటీలకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెట్ సంగం విద్యార్థిని సృజన ఎంపీల అయినట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు లక్ష్మణ్ రాథోడ్ తెలిపారు. ఈ నెల 14 న కామారెడ్డి డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో జరిగిన ఉమ్మడి నిజామాబాద్ కామారెడ్డి జిల్లా స్తాయి పోటీలో మొదటి స్థానం సాధించి రాష్ట్ర స్థాయికి ఎంపిక అయింది. ఈ నెల 18 నుండి మహబూబ్ నగర్ లో జరుగుతున్న రాష్ట్ర స్థాయి పోటీలకు ఉమ్మడి జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు ఆయన తెలిపారు, రాష్ట్ర స్థాయికి ఎంపిక అయిన సృజన కు ప్రధాన ఉపాధ్యాయుడు కుమార స్వామి ఉపాధ్యాయ బృందం  గ్రామస్థులు అభినందించారు.