17 April, 2026 | 2:34 PM

Breaking News

తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •  

రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు పెట్ సంగం క్రీడాకారిణి

18-10-2025 03:17 PM

గాంధారి,(విజయక్రాంతి): రాష్ట్ర స్థాయి ఎస్జీఫ్ పాఠశాల స్తాయి అండర్ 17 వాలీబాల్ పోటీలకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెట్ సంగం విద్యార్థిని సృజన ఎంపీల అయినట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు లక్ష్మణ్ రాథోడ్ తెలిపారు. ఈ నెల 14 న కామారెడ్డి డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో జరిగిన ఉమ్మడి నిజామాబాద్ కామారెడ్డి జిల్లా స్తాయి పోటీలో మొదటి స్థానం సాధించి రాష్ట్ర స్థాయికి ఎంపిక అయింది. ఈ నెల 18 నుండి మహబూబ్ నగర్ లో జరుగుతున్న రాష్ట్ర స్థాయి పోటీలకు ఉమ్మడి జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు ఆయన తెలిపారు, రాష్ట్ర స్థాయికి ఎంపిక అయిన సృజన కు ప్రధాన ఉపాధ్యాయుడు కుమార స్వామి ఉపాధ్యాయ బృందం  గ్రామస్థులు అభినందించారు.