1 July, 2026 | 10:25 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

జప్తి నాచారం గ్రామానికి బస్సు రాకతో ప్రజల ఆనందం

17-07-2025 09:57 PM

కొండపాక,(విజయక్రాంతి): విద్యార్థుల భవిష్యత్తు ప్రభుత్వ లక్ష్యం అని సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు విజయ్ కుమార్ అన్నారు. కొండపాక మండలం జప్తి నాచారం గ్రామానికి బస్సు సౌకర్యం లేక విద్యార్థిని విద్యార్థులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు ఉగ్రవుతున్నారని, ఈ పరిస్థితిని ఐఎన్టియుసి జిల్లా అధ్యక్షులు వడ్లకొండ రవీందర్ మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించి, సిద్దిపేట డిపో మేనేజర్ కు ఫోన్ చేయగా సిద్దిపేట డిపో మేనేజర్ గురువారం జప్తి నాచారం గ్రామానికి బస్సు పంపించినందుకు కొబ్బరికాయలు కోట్టి రిబ్బన్ కటింగ్ చేసి, బస్సును ప్రారంభించారు. జప్తి నాచారం గ్రామానికి బస్సును పంపించినందుకు గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.