6 July, 2026 | 3:09 PM

Breaking News

విజయ క్రాంతి వార్తకు స్పందన రోడ్లపై బురద చెత్త తొలగింపు   •   డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీకి నివాళులు   •   పర్యాటక శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష   •   సులానగర్‌లో కాంగ్రెస్ గ్రామ శాఖ కమిటీ ఎన్నికలు   •   పెరిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా తిరుపతి   •   నాంపల్లి కోర్టుకు వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్   •   ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •  

ఉద్యోగ భద్రత కల్పించాలని వినతి పత్రం

23-07-2025 07:35 PM

సిర్గాపూర్ (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా(Sangareddy District) సిర్గాపూర్ జిపి ఆఫీస్ ఆపరేటర్లు జన్నుబాయి, సుదర్శన్ పెండింగ్లో ఉన్న వేతనాలు మంజూరు చేయ్యాలని అన్నారు. బుధవారం సిర్గాపూర్ మండల పరిషత్ ఆఫీస్ లో తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎంపీవో బ్రహ్మయ్యకు వినతి పత్రం ఇచ్చారు. వారు మాట్లాడుతూ.. తమకు చెల్లించాల్సిన వేతనం రూ.22,750 కి బదులు రూ.19,500 కుదించి వ్యక్తిగత ఖాతాలో జమ చేయ్యడంతో ఆర్థికంగా నష్టపోతున్నామని వాపోయారు. అలాగే గురువారం విధులు బహిష్కరిస్తున్నట్లు చెప్పారు.