14 April, 2026 | 5:12 PM

Breaking News

ప్రజలందరికీ రిజర్వేషన్ కల్పించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్   •   బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలి   •   షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   గోపతండలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   CBSE 10th Results 2026: UMANG యాప్‌లో సీబీఎస్​ఈ ఫలితాలు   •   చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ కుంజా వినోద్   •  

ఫార్మా రైతులు పంట నమోదు చేసుకోవాలి

14-11-2025 01:13 AM

యాచారం నవంబర్ 13 :యాచారంలోని మేడిపల్లి, నానక్ నగర్ , తాటిపర్తి, కురమిద్ద, మరలకుంట తండా,  మంగళగడ తండాలకు చెందిన ఫార్మా కేసుల్లో ఉన్న రైతులందరు, యాచారం రైతు వేదికలో పంటలని నమోదు చేసుకోవలని ఫార్మా సిటీ వ్యతిరేక పోరాట కమిటీ సమన్వయకర్త కవుల  సరస్వతి పేర్కొన్నారు.  పాసుబుక్, ఆధార్కార్డు తీసుకెళ్లి పంట నమోదు చేసుకోవాలన్నారు.  దీంతో రైతుల పత్తి పంట సీసీఐ, వడ్లు ప్రభుత్వం కొనుగోలు చేయనున్నట్లు ఆమె తెలిపారు.