28 June, 2026 | 3:45 PM

Breaking News

పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న ఉపసర్పంచ్ ఆంగోతు శ్రీనివాసరావు   •   పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: సర్పంచ్ గండి నారాయణ   •   గుండ్రాంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •  

గ్యాస్ రీఫిల్లింగ్ దందాపై పోలీసులు, సివిల్‌సప్లై అధికారుల దాడులు

20-11-2025 12:00 AM

 మేడ్చల్ అర్బన్, నవంబర్ 19 (విజయ క్రాంతి): మేడ్చల్‌లో రీ ఫిల్లింగ్ దందాపై సివిల్ సప్లై అధికారులతో పాటు  పోలీసుల దాడులు నిర్వహించారు. పట్టణంలోని గోకుల్ నగర్ శివాలయం సమీపంలో  మన్మధరావు  ఇంటిపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నిల్వ ఉంచిన సిలిం డర్లతో పాటు సిలిండర్లను రి ఫీలింగ్ చేసే సామాగ్రి  ఉన్నట్లు గుర్తించారు. మన్మధ రావు తో పాటుమార్కెట్లో రీ ఫిల్లింగ్ చేస్తున్న ఇమ్రాన్ ను అరెస్టు చేశారు. ఈయన పెద్ద మొత్తంలో ఈ దందా చేస్తున్నాడు. ఈ దాడుల్లో వివిధ కంపెనీలకు చెందిన 94 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు.