13 June, 2026 | 9:32 PM

Breaking News

ప్రభుత్వ పాఠశాలలకు పూర్తి స్థాయిలో పాఠ్యపుస్తకాలు తక్షణమే సరఫరా చేయాలి   •   బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులుగా గొల్ల ప్రభు   •   జిల్లా పంచాయతీ కార్యదర్శుల ఫెడరేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక   •   తెలంగాణకు బీజేపీ 12 ఏళ్ల పాలనలో ఒక్క ప్రధాన ప్రాజెక్టు కూడా ఇవ్వలేదు   •   జాతీయ సెమినార్ లో కోయగూడెం వాసికి సన్మానం   •   మైనర్ బాలికపై దాడి ఘటనను ఖండిస్తూ అశ్వాపురంలో భారీ నిరసన ర్యాలీ   •   అభివృద్ధిని అడ్డుకునే విమర్శలు మానుకుని సహకరించాలి   •   కల్లూరులో మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం   •   వేశ్య కాంతల చెరువు.. తామరచెరువు బేతుపల్లి చెరువులను సర్వే చేయాలి   •   ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్య: ఎమ్మెల్యే బిఎల్ఆర్   •  

21న పోలీసుల సంస్కరణ వేడుకలు

17-10-2025 12:00 AM

నిర్మల్, అక్టోబర్ 1౬ (విజయక్రాంతి): ఈనెల 21 నుంచి 31వ తేదీ వరకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీసుల సంస్మరణ వేడుకలను ఘనం గా నిర్వహించాలని ఎస్పీ జాన కి షర్మిల ఆదేశించారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో వేడుకల నిర్మ లపై పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. 21న అన్ని పోలీస్ స్టేషన్లో జెండా ను ఎగురవేసి అమరులైన పోలీసులకు నివాళులు అర్పించాలన్నారు.

24 వర కు అన్ని పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన ఉపన్యాస పోటీ లను నిర్వహించి ముగింపు వేడుకల్లో బహుమతి ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రతి పోలీ స్ స్టేషన్లో సంస్కరణ పోస్టర్‌ను ఏర్పాటు చేయాలని అమరులైన కుటుంబాల కష్టాలను తెలుసుకోవాలని సూచించా రు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ ఉపేందర్ రెడ్డి అవినాష్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.