25 March, 2026 | 12:29 PM

Breaking News

సోమశిల ఆలయంలో అపశృతి   •   భట్టి విక్రమార్కను కలిసిన కేటీఆర్.. నేతన్నల కష్టాలపై వినతి పత్రం   •   ఉత్సవాల ఏర్పాట్లలో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ అంకిత్   •   ఉపాధి హామీ జమా ఖర్చులు అస్తవ్యస్తం   •   ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో బీఎస్పీ ఇన్‌చార్జ్‌ల నియామకం   •   బడంగ్‌పేట్ అధికారుల తీరుపై రామిడి రాంరెడ్డి ఆగ్రహం   •   అందుకే కాంగ్రెస్ పార్టీని వీడుతున్నా: జీవన్ రెడ్డి   •   రాష్ట్రంలో ఇంధన కొరత లేదు.! తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కీలక ప్రకటన   •   తెలంగాణలో పెట్రోల్ కొరత.. సీఎం రేవంత్ రెడ్డి ఎమర్జెన్సీ మీటింగ్   •   పెట్రోల్‌ బంక్‌ల దగ్గర భారీగా క్యూ.. వదంతులతో జనం పరుగులు   •  

జోగులాంబ ఆలయ దర్శనంలో పోస్టల్ చీఫ్ జనరల్

28-07-2025 10:12 PM

అలంపూర్: అలంపూర్ ఐదో శక్తిపీఠం శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర ఆలయాల(Sri Jogulamba Bala Brahmeswara Temple)ను సోమవారం తెలంగాణ రాష్ట్ర పోస్టల్ చీఫ్ జనరల్ పీపీఎస్ రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. వీరికి దేవస్థానం ఛైర్మన్ నాగేశ్వర్ రెడ్డి, ఈవో పురేంద్ర కుమార్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అర్చకుల చేత తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వచన మండపంలో శేష వస్త్రంతో సత్కరించారు.