8 July, 2026 | 5:22 PM

Breaking News

యంగ్ ఇండియా పాఠశాల ప్రారంభించాలి   •   ఖండాల గ్రామంలో లేబర్ ఫోర్స్ పై కేంద్ర కమిటీ సర్వే   •   పాత్రికేయ పిల్లలకు 50% రాయితీ   •   ప్రత్యేక ఓటరు నమోదు ప్రక్రియను పరిశీలించిన ఎంపీడీఓ దొంతు రమేష్   •   ఎస్‌ఐఆర్ నమోదు కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మార్వో మురళి   •   పుట్టినరోజు సందర్భంగా "మా అనాధ వృద్ధాశ్రమం"లో దాతృత్వ సేవలు   •   కళ్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ   •   పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని ఆటో డ్రైవర్ల నిరసన   •   ఆలయంపై బురదజల్లొద్దు.. రాజకీయాలకు కాళేశ్వరాన్ని వాడొద్దు   •   వైఎస్‌ఆర్ ఆశయాలే కాంగ్రెస్‌కు స్ఫూర్తి: తంగళ్లపల్లిలో జయంతి వేడుకలు   •  

ప్రతిభ కనపర్చిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం

18-05-2025 10:32 PM

పెన్ పహాడ్ : సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండల పరిధిలోని నాగులపాటి అన్నారం గ్రామంలోని బేతేల్ ప్రార్ధన మందిరంలో పాస్టర్ పొడపంగి సునీల్ బాబు ఆధ్వర్యంలో  విద్యార్థులకు సిబిసి పరిజ్ఞానం ఫై శిక్షణ తరగతులు నిర్వహించారు.  విద్యార్థులకు ఆట, పాట, బైబుల్ పై అవగాహనా కల్పించారు. అనంతరం ప్రతిభ కనపర్చిన వారికి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ రమేష్ బాబు, సంఘ సభ్యులు లక్ష్మమ్మ, రాములమ్మ, విమలమ్మ, శిల్ప, ప్రమీల, శశికళ, విద్యార్థులు అభిషేక్ పాల్, అద్విత,అమ్ములు,ఆయుష్ గగన్, తదితరులు పాల్గొన్నారు.