10 June, 2026 | 4:12 PM

Breaking News

నల్గొండ జిల్లా అభివృద్ధిపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష   •   ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలనపై పుస్తకావిష్కరణ   •   సిద్దాపూర్ రిజర్వాయర్ సందర్శించిన మంత్రి ఉత్తమ్   •   సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన నేతలు   •   గాయపడిన గీత కార్మికుడికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియ ఇవ్వాలి   •   తెలంగాణ అభివృద్ధిలో 'భారత్ ఫ్యూచర్ సిటీ' నూతన అధ్యాయం: రేవంత్ రెడ్డి   •   భారతీరాజా మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం   •   నిరుపేదలకు వరంగా సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ   •   రాత్రిపూట కరిగిపోతున్న ఎర్ర మొరం గుట్టలు   •   అడ్వాన్స్ టెక్నాలజీ (ఏటిసి) లో అడ్మిషన్ల ను ఈనెల 30 వరకు గడువు పొడిగింపు   •  

‘ఉపాధి హామీ’ పేరు మార్చినందుకు ధర్నా

22-12-2025 12:21 AM

నిజామాబాద్, డిసెంబర్ 21 (విజయక్రాంతి): మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరును మార్చినందుకు కేంద్ర ప్రభుత్వా వైతిరేకంగా నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ నాయకులు హాజరయ్యారు. ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందన్. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నగేష్ రేడ్డి , రూరల్ ప్రెసిడెంట్ బొబ్బిలిరామకృష్ణ, ఆర్మూర్ మార్కెట్ కమిటీ చైర్మన్, సాయిబాబా గౌడ్ , నూడా చైర్మన్ కేశవేణు ఏఐసీసీ యూత్ సెక్రటరీ వీపుల్ గౌడ్ , ఫహీమ్  శ్రావణ్  అబ్దుల్ మోసిన్ తహసీన్ అహ్మద్ , నటరాజ్  పాల్గొన్నారు.