12 July, 2026 | 6:25 PM

Breaking News

సింగరేణి మెయిన్ హాస్పిటల్‌లో హెల్త్ క్యాంప్   •   తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు టీఆర్ఎస్ ఆవిర్భావం   •   ఖేలో ఇండియా ఖోఖో సెంటర్ ను సందర్శించిన డివైఎస్ఓ సురేష్   •   వాహనదారులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ పేపర్లు, లైసెన్సులు కలిగి ఉండాలి   •   జాడ లేని వానలు... ఎండుతున్న పంటలు..   •   కన్నెపెళ్లి పంప్ హౌస్ మోటార్లను వెంటనే ఆన్ చేయాలి   •   ఎమ్మార్పీఎస్ కరపత్రాలు ఆవిష్కరణ   •   సొంత ఇంటి కల నెరవేర్చడమే ప్రజా పాలన ప్రభుత్వ లక్ష్యం   •   పీఎఫ్ ఉన్న ప్రతి బీడీ కార్మికురాలికి ప్రభుత్వం పెన్షన్ అందజేయాలి   •   పెద్దమ్మ తల్లి బోనాల మహోత్సవంలో ప్రభుత్వ విప్ విజయరమణరావు   •  

మంత్రి ఉత్తమ్‌కు ఫోన్‌లో రాహుల్ పరామర్శ

03-10-2024 02:09 AM

హైదరాబాద్, అక్టోబర్ 2 (విజయక్రాం తి): రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి పితృ వినియోగంపై కాంగ్రస్ అగ్రనేత రాహుల్‌గాంధీ సంతాపం ప్రకటించారు. ప్రగాఢ సానుభూతి, సంతాపం వ్యక్తం చేస్తూ లేఖ పంపడంతో పాటు బుధవారం రాహుల్ ఫోన్ చేసి పరామర్శించారు. మూడురోజుల క్రితం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తండ్రి పురుషోత్తంరెడ్డి మరణించిన విషయం తెలిసిందే. ఉత్తమ్ కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని లేఖలో రాహుల్‌గాంధీ కోరారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కూడా ఉత్తమ్ నివాసానికి వెళ్లి పురు షోత్తంరెడ్డి చిత్రపటానికి నివాళి  అర్పించారు.