3 July, 2026 | 11:41 PM

Breaking News

బెల్లంపల్లి ఐటీడీఏ నర్సరీకి పూర్వవైభవం   •   పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •  

పజ్జన్న నివాసంలో రక్షా బంధన్ వేడుకలు

10-08-2025 01:31 AM

వారసిగూడ, ఆగస్టు 9 (విజయక్రాంతి) : సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూ టీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ నివాసం లో శనివారం రక్షా బంధన్ వేడుకలు కోలాహలంగా జరిగాయి.

పద్మారావు గౌడ్ సోద రీమణి శ్రీమతి శకుంతలతో పాటి సికింద్రాబాద్ నియోజకవర్గానికి చెందిన పలువురు మహిళా నేతలు ఆయనకు రాఖీలు కట్టారు. ఈ  సందర్భంగా పద్మారావు గౌడ్ రక్షా బం ధన్ శుభాకాంక్షలు తెలిపారు. సోదర సోదరీమణుల సౌభాతృత్వానికి రక్షా బంధన వేడు కలు ప్రతీకగా నిలుస్తాయని పేర్కొన్నారు.