9 May, 2026 | 1:11 PM

Breaking News

నిర్బంధ రాజకీయాలకు ముగింపు పలకాలి   •   కాంగ్రెస్ నాయకత్వ చర్చల నడుమ — కేరళ సీఎంపై కొనసాగుతున్న ఉత్కంఠ   •   గోలేటి స్పోర్ట్స్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా దీకొండ సంజీవ్‌కుమార్   •   ఇంటి పనోళ్ల వివరాలు పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయాలి   •   ఐపీఎస్ అధికారి భార్య హత్యకేసులో విచారణ వేగవంతం. రంగంలోకి 10 ప్రత్యేక పోలీసు బృందాలు   •   బెంగాల్‌ సీఎంగా సువేందు అధికారి ప్రమాణస్వీకారం   •   “Back to Question”: సంగారెడ్డి జైలు నుంచి మన్నె క్రిశాంక్ విడుదల   •   నాభి శిల, ముత్యాలమ్మ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   పెద్దమల్లారెడ్డిలో విద్యుత్ షాక్‌తో మహిళ మృతి   •   బొడ్డు కిరణ్‌కు ఆర్థిక సహాయం చేసిన కాంగ్రెస్ నాయకులు   •  

పజ్జన్న నివాసంలో రక్షా బంధన్ వేడుకలు

10-08-2025 01:31 AM

వారసిగూడ, ఆగస్టు 9 (విజయక్రాంతి) : సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూ టీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ నివాసం లో శనివారం రక్షా బంధన్ వేడుకలు కోలాహలంగా జరిగాయి.

పద్మారావు గౌడ్ సోద రీమణి శ్రీమతి శకుంతలతో పాటి సికింద్రాబాద్ నియోజకవర్గానికి చెందిన పలువురు మహిళా నేతలు ఆయనకు రాఖీలు కట్టారు. ఈ  సందర్భంగా పద్మారావు గౌడ్ రక్షా బం ధన్ శుభాకాంక్షలు తెలిపారు. సోదర సోదరీమణుల సౌభాతృత్వానికి రక్షా బంధన వేడు కలు ప్రతీకగా నిలుస్తాయని పేర్కొన్నారు.