11 April, 2026 | 1:19 PM

Breaking News

రూ.10 కోట్ల మోసం— సింగర్‌ మంగ్లీపై కేసు నమోదు   •   సమయోచిత చర్యలతో గ్రామానికి నీటి భద్రత   •   భాగిర్తిపల్లిలో ఇందిరమ్మ గృహ ప్రవేశం   •   మహాత్మా జ్యోతిరావు పూలే కు ఘన నివాళులు అర్పించిన కాంగ్రెస్   •   ముత్తారంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు   •   బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే   •   పోటు రంగారావుపై NIA ఉపా చట్టం కేసు ఎత్తివేయాలి ‌‌   •   మంగళ్‌హాట్‌లో కార్డెన్ సెర్చ్— గ్యాస్ సిలిండర్లు, బైకులు స్వాధీనం   •   ముంబైలో ఘోర అగ్నిప్రమాదం— సిలిండర్ పేలుళ్లతో తీవ్ర భయాందోళన   •   కర్ణాటకలో యూత్ కాంగ్రెస్‌ నేత దారుణహత్య.. స్థానికుల్లో భయాందోళన!   •  

బంద్ విజయవంతానికి కాగడాలతో ర్యాలీ

17-10-2025 12:37 AM

ముషీరాబాద్, అక్టోబర్ 16 (విజయక్రాంతి): బీసీలకు 42% రిజర్వేషన్స్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో  ఈనెల18 న జరిగే రాష్ట్ర బంద్ విజ యవంతం చేయాలని కోరుతూ తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో విట్టల్ వాడి చౌర స్తా నుండి నారాయణ గూడ వరకు గురువారం రాత్రి కాగడాల ప్రదర్శనతో బారీ ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా కాగడాల ర్యాలీలో పాల్గొన్న బీసీ జేఏసీ  చైర్మన్, ఎంపీ ఆర్.  కృష్ణయ్య మాట్లాడుతూ ఈనెల 18న జరిగే బీసీ రాష్ట్ర బంద్ ను అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని విజయవం తం చేయాలని కోరారు. బందును శాంతియుతంగా చేపట్టాలని పిలుపునిచ్చారు.