9 April, 2026 | 11:22 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

42% రిజర్వేషన్ల కోసం మోర్తాడ్ ఎంఆర్ఓకు నివేదిక

27-10-2025 07:57 PM

మోర్తాడ్ (విజయక్రాంతి): హైదరాబాద్ లోని బీసీ రిజర్వేషన్స్ ల సాధనకు సాగుతున్న మహాధర్నాకు మద్దతుగా నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం ఎంఆర్ఓ కృష్ణకు బీసీ ఎస్సీలు నివేదిక సమర్పించారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలతో కల్సిఅఖిల పక్షంతో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి 9 షెడ్యూల్డ్ లో చేర్చేలా చేయాలనీ కోరారు. ముఖ్యంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీసీలకు 42శాతం రిజర్వేషన్ల బిల్లు పార్లమెంట్ లో పెట్టి పాస్ చేయాలనీ మోర్తాడ్ బీసీ ఎస్సి సంఘాలు డిమాండ్ చేశారు.

స్థానిక తెలంగాణ బీజేపీ నాల్గురు ఎంపీలు బీసీ రిజర్వేషన్ల కోసం పదవులకు రాజీనామా చేసి తాము బీసీలవైపు ఉన్నట్లు చిత్తశుద్ధి నిరూపించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ రిజర్వేషన్స్ సాధన సమితి నాయకులు నర్సన్న మేదరి, రాజకుమార్ గంగపుత్ర, ఏ. పీతంబారి పద్మశాలి, కె. తిరుపతి నాయి, గట్టు భారత్ మేదరి, తోట భూమన్న మహారాజ్, జంభావ చమార్, పేపర్ భూమన్న మహారాజ్, మామిడి సాగర్, రాజేందర్, మల్లూరి రాజారాం, జర్నలిస్ట్ మామిడి రాజు, టి. ప్రవీణ్ కుమార్, మూలనివాసి మాలజీ పాల్గొన్నారు.