4 May, 2026 | 3:10 PM

Breaking News

కేరళం హస్తగతం.. యూడీఎఫ్ ఆధిక్యం   •   మాది రైతు ప్రభుత్వం భరోసా లేని రైతు జీవితానికి భరోసా కల్పిస్తాం: విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్   •   ఇంకా ఓడిపోయినట్లు కాదు.. ఎన్నికల ఫలితాలపై మమతా బెనర్జీ స్పందన   •   ప్లాస్టిక్ గ్లాస్లో చాయ్ తాగితే 3,000 జరిమానా   •   కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మారం రెడ్డి కౌటిల్ రెడ్డి   •   రైతు వేదికల్లో రైతులకు అవగాహన సదస్సులు   •   కాంగ్రెస్ పార్టీలో మైనారిటీలకు ప్రాధాన్యత లేదు: ఎండీ ఖాజా భక్ష్   •   అగ్ని ప్రమాదంలో 44 లక్షల పంట నష్టం 47 ఎకరాల్లో దగ్ధం   •   అకాల వర్షాలతో కొమరారం కేంద్రంలో తడిసిన మొక్కజొన్న   •   మొక్కజొన్నకు అగ్ని ప్రమాదాలు   •  

విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించండి

16-09-2025 06:12 PM

నిర్మల్,(విజయక్రాంతి): విద్యారంగ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని టీఎస్ ఎస్టియు జిల్లా అధ్యక్షులు భూమున యాదవ్ రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు జక్కుల గజేందర్ అన్నారు. మంగళవారం నిర్మల్ పట్టణంలో పట్టణ కమిటీని ప్రకటించి నూతన కమిటీ నీ సన్మానం చేశారు. తెలంగాణ ఎస్టియు సంఘం విద్యారంగ సమస్యలతో పాటు ఉపాధ్యాయ రంగ సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలను బలపితం చేయాలని ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు జి.లక్ష్మణ్ వెంకటేశ్వర్లు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.