24 August, 2026 | 11:30 PM

Breaking News

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రచ్చబండ కార్యక్రమం: ఎమ్మెల్యే జారె   •   27న కలెక్టరేట్ ముందు మహాధర్నాను జయప్రదం చేయండి: టిజి ఈజేఏసీ   •   వీఎస్టీ కాలనీ అధ్యక్షుడికి ప్రశంసా పత్రం అందజేసిన ఏసీపీ వేంకట్ రెడ్డి   •   కాసాల–రెడ్డిఖానాపూర్ కూడలిలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి   •   వార్డెన్ రమేష్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం పాల్గొన్న విద్యార్థులు   •   భద్రతకు సీసీ కెమెరాలు అత్యంత కీలకం : ఉప్పల్ డిసిపి   •   రేగన్న రాకతో కార్యకర్తల్లో జోష్   •   విరాహత్ అలీని పరామర్శించిన నర్సాపూర్ ఎమ్మెల్యే   •   చెరువులో పడి జీపీ వర్కర్‌ మృతి   •   మంథనికి విద్యుత్ వెలుగులు మరింత పటిష్టం   •  

సాంస్కృతిక ఉత్సవంలో పాల్గొన్న ఆర్జెడి సత్యనారాయణ డివో భోజన

12-09-2025 11:45 PM

నిర్మల్,(విజయక్రాంతి): విద్యార్థుల్లో దాగివున్న కళా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకే విద్యాశాఖ కళా ఉత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తుందని ఆర్జెడి సత్యనారాయణ రెడ్డి నిర్మల్ జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న అన్నారు . నిర్మల్ జిల్లా కేంద్రంలో జిల్లా స్థాయి కళా ఉత్సవ పోటీలను నిర్వహించి వివిధ పాఠశాల నుంచి వచ్చిన విద్యార్థులు తమ కళా ప్రదర్శనలను ప్రదర్శించారు. వీటిలో ఉత్తమ వైపున వాటిని ఎంపిక చేసి విద్యార్థులకు ప్రశంస పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు.