22 June, 2026 | 2:09 PM

Breaking News

​ ప్రజా పాలన సినిమా కాదు.. ప్రతిపక్ష పాత్ర సరిగ్గా పోషించండి: మంత్రి సీతక్క   •   డీటీవో వెంకన్న మృతి పట్ల రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి   •   రాజ్‌నాథ్‌ సింగ్‌తో CM రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ!   •   తరగతి గదుల్లోకి ఉపాధ్యాయుల వాహనాలు.!   •   ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ నిధులతో రూ.27 లక్షల పనులకు శంకుస్థాపన   •   విద్యార్థుల్లో యోగా ప్రతిరోజు దినచర్య కావాలి   •   సంధ్యా థియేటర్ తొక్కిసలాట: కోర్టుకు హాజరుకాని అల్లు అర్జున్   •   దేశానికి చక్రవర్తులమనే భావనలో మోదీ, అమిత్ షా   •   మోడల్ స్కూల్లో మంచినీటి ఎద్దడి తీర్చిన ఎమ్మెల్యే   •   చినుకు రాలేదు.. చింత తీరదు.. అదనపు ఖర్చులతో రైతు ఇబ్బంది   •  

రోడ్డు భద్రత నియమాలు పాటించాలి

06-01-2026 12:00 AM

జనగామ, జనవరి 5 (విజయక్రాంతి): జాతీయ రోడ్డు భద్రత మా స ఉత్సవాలలో భాగంగా జనగామ రవాణాశాఖ వారి ఆధ్వర్యంలో  పట్టణంలోని పలు ప్రైవేట్ స్కూల్ బస్సు లను రవాణా శాఖ అధికారులు తని ఖీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా వాహనానికి సం బంధించిన అన్ని పత్రాలను డ్రైవర్ కు సంబంధించిన లైసెన్స్ లను తనిఖీ చేసి స్కూల్ యాజమాన్యాలకు రోడ్డు భద్రతకు సంబంధించిన నియమ నిబంధనల గురించి అవగాహన కల్పించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ఏ ఎమ్ వి ఐ లు మహేష్ గౌడ్, శ్వేత మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.