17 April, 2026 | 2:46 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

కాశీ అయోధ్యకు ఆర్టీసీ బస్సు..

06-11-2025 06:05 PM

నిర్మల్ (విజయక్రాంతి): ఆర్టీసీ నిర్మల్ డిపో ద్వారా గురువారం ప్రయాగ్ రాజ్, అయోధ్య, కాశీ యాత్ర బస్సు సర్వీసులు నిర్మల్ డిఎఫ్ పండరీ ప్రారంభించారు. అయోధ్య, కాశీకి నిర్మల్ డిపో నుండి వెళ్లడం ఇది రెండవ బస్సు. అయోధ్య వెళ్లే భక్తులు ఆదరించడం వల్ల రెండవ బస్సు నడపడం జరిగిందని ఇంకా చాలామంది భక్తులు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారని మరొక బస్సు నడపడానికి తేదీ నిర్ణహిస్తామని డిపో మేనేజర్ కే పండరి తెలిపారు.

అలాగే రేపు అరుణాచలం, తిరుపతి బస్సు వెళుతుందని ఆయన తెలిపారు. నిర్మల్ డిపో నుండి వివిధ దేవాలయాలకు యాత్రలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని ప్రయాణికులు ఆదరించాలని ఆయన కోరారు. త్వరలో పండరి పూర్, తుల్జాపూర్, కొలహాపూర్, భద్రాచలం, సింహచలం, అన్నవరం రామేశ్వరం, శ్రీరంగం,కంచీపురం, అరుణాచలం, శబరిమలై నడపనున్నట్లు ఆయన తెలిపారు. ప్రయాణికులు ఆర్టీసీ ని ఆధారించాలని ఆయన కోరారు.