1 July, 2026 | 6:55 PM

Breaking News

అమలు కానీ హామీలతో ప్రజల చెవిలో పూలుపెట్టిన రేవంత్ ప్రభుత్వం   •   ఆర్టీసీ కార్గోను ప్రైవేటు పరం చేస్తే ఉద్యమమే: సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్   •   కృత్రిమ మేధతో కొత్త పుంతలు తొక్కుతున్న వైద్యం   •   విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది : జిల్లా కలెక్టర్ కె.హరిత   •   ప్రైవేటు పాఠశాలలో పుస్తక దోపిడిని అరికట్టాలి: ఏబీవీపీ   •   బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూసేకరణ, నిధుల గోల్‌మాల్‌పై అధికార పార్టీ, టీజీఐఐసీ అధికారులు సిద్ధమా: భాస్కర్ణి వీరంరాజు   •   రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •   నెలరోజుల్లో అర్హులకు ఇండ్లు ఇవ్వకపోతే ఆక్రమిస్తాం   •  

నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ డ్రైవర్

13-05-2025 08:05 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ సుమన్ తన నిజాయితీని చాటుకున్నారు. సోమవారం సాయంత్రం నిర్మల్ డిపోకు చెందిన లగ్జరీ బస్సు ఒంగోలు వెళ్తుండగా వరంగల్ నుంచి విజయవాడకు వెళుతున్న ఓ ప్రయాణికుడు బస్సులోని బ్యాగు మర్చిపోయినట్టు తెలిపారు. రెండవ డ్రైవర్ సుమన్ టికెట్లు ఇస్తుండగా బ్యాగు కనిపించడంతో అందులో విలువైన డాక్యుమెంట్లు సర్వీస్ బుక్కు ఉండడంతో ఆయనకు ఫోన్ చేసి తిరుగు ప్రయాణంలో విజయవాడలో బాధితులకి అప్పగించడం జరిగిందని నిర్మల్ డిఎం పండరి తెలిపారు.