15 April, 2026 | 12:03 PM

Breaking News

ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •   అంబేద్కర్ భారత రాజ్యాంగ శిల్పి   •  

మహిళను చేరదీసిన సఖి కేంద్రం

06-12-2025 12:16 AM

మహబూబ్ నగర్ రూరల్, డిసెంబర్ 5: పిస్తా హౌస్ సమీపం లో ఒక మహిళ మతి స్థిమితం లేకుండా తిరుగుతుందని సమాచారం రావడం తో జరీనా మేడం జిల్లా సంక్షేమ అధికారి ఆధేశాల మెరకు వెంటనే స్పందించి, సఖి సిబ్బంది శిరిష,సరిత వెళ్లి సత్యేశ్వర  ఆశ్రమంలో మరలా సఖి సెంటర్ అడ్మిన్,  సిబ్బంది షిరీన్, మణెమ్మ అంగన్వాడీటీచర్ ,మాజీ జెడ్పిటీసీ భూత్పూర్ సహకారం తో  ఆమెను  తన ఇంటి దగ్గరకి వెళ్లి కుటుంబ సభ్యులు  అయిన వాల్ల అమ్మ గారికి అప్పగించారు. 

 ఆమెతో మాట్లాడగా ఆమె 12 రోజుల క్రితం  బయటకు వెళ్లింది అని , ఆ తర్వాత  ఎంత వెతికిన  కనిపించలేదు అని తెలిపారు.  జరీనా మేడం కు అలాగే సఖి సిబ్బందికి ప్రత్యేక  ధన్యవాదాలు  తెలిపారు. కుటుంబ సభ్యులు  ఎంతో సంతోషించారు. మానసిక స్థితి బాగోలేనందున ఆమెను  కుమారి గా గుర్తించారు, సఖి సిబ్బంది జడ్చర్ల లో సత్యేశ్వర  ఆశ్రమం కీ పంపించడం జరిగింది అని కుటుంబ సభ్యులకు తెలిపారు.