12 June, 2026 | 2:45 PM

Breaking News

సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్‌కు షాక్.. పిటిషన్ డిస్మిస్   •   కూసుమంచి శివాలయంకు పెరిగిన ఆదాయం   •   కూసుమంచి సర్పంచ్ కొండా కృష్ణవేణి-మహిపాల్ లను ఆశీర్వదించిన మంత్రి పొంగులేటి   •   మల్లాపూర్‌లో పందుల బీభత్సం.. చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల విజ్ఞప్తి   •   బాలికపై దారుణానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి   •   ప్రభుత్వ కళాశాల అడ్డిషన్ల కోసం గడపగడప ప్రచారం   •   సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత   •   ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభానికి సిద్ధం చేయండి   •   సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్ పిటిషన్‌పై విచారణ   •   మీనాక్షి నటరాజన్ కేసులో పిటిషనర్ బండారు శ్రీలత కీలక వ్యాఖ్యలు   •  

రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపిక

15-10-2025 04:35 PM

పాపన్నపేట (విజయక్రాంతి): పాపన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన లోకేష్ ఎస్జీఎఫ్ క్రీడలలో రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపిక అయినట్లు కళాశాల ప్రిన్సిపాల్ నర్సింలు, స్టూడెంట్ కౌన్సిలర్ సంతోష్ కుమార్ తెలిపారు. పటాన్ చెరువులో జరిగిన ఉమ్మడి జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలో పాల్గొని రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు ఆయన తెలిపారు. కొడపాకకు చెందిన లోకేష్ రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం పట్ల కళాశాల సిబ్బంది, గ్రామస్తులు లోకేష్ ను అభినందించారు.