14 July, 2026 | 6:43 PM

Breaking News

కరాటేతోనే విద్యార్థినులకు ఆత్మరక్షణ   •   తెలంగాణను మళ్లీ ఎడారిగా మార్చే కుట్ర జరుగుతోంది   •   భద్రతా చర్యలపై బ్యాంక్ మేనేజర్లకు అవగాహన కల్పించిన సీఐ రంజిత్ రావు   •   మండలాధ్యక్షునిపై అసంతృప్తి రాగాలు   •   చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ వినతి   •   విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్గి ఉండాలి   •   సింగరేణి హెడ్ఆఫీస్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి: ఐఎఫ్టియు   •   జగన్నాథ రథయాత్ర జిల్లా కలెక్టర్ కు ఆహ్వానం   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఎంపీపీని పరామర్శించిన మాజీ సర్పంచ్   •   రైతులు ఆరుతడి పంటలను సాగు చేయాలి   •  

విద్యార్థులకు సెల్ఫ్ మోటివేషన్ ఎంతో అవసరం

24-01-2026 12:17 AM

కోదాడ, జనవరి 23: నేటి విద్యార్థులకు సెల్ఫ్ మోటివేషన్ ఎంతో అవసరమని ప్రముఖ ఆర్థిక నిపుణులు వంగ రాజేంద్రప్రసాద్ అన్నారు అమృత రామానుజరావు ట్రష్ట్ ఆధ్వర్యంలో కిట్స్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్ధుల మనో వికాసం కొరకు శుక్రవారం మోటివేషనల్ క్లాస్  ఏర్పాటు చేశారు.

ముందుగా సరస్వతి మాత విగ్రహానికి పూలమాలలు సమర్పించి అదేవిధంగా నేతాజీ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు సమర్పించారు కిట్స్ కళాశాల చైర్మన్  నీలా సత్యనారాయణ చరవాణి ద్వారా ట్రస్ట్ వారికి ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ గాంధీ , ఆర్ట్ ట్రస్ట్ ఛైర్మన్ శేషప్రసాద్, ట్రష్ట్ సెక్రటరీ మంత్రిప్రగడ శ్రీధర్ రావు...సభ్యులు.కొండపల్లి గోపి...సీనియర్ పాత్రికేయులు కోట.ప్రసాద్ ..సీనియర్ రాజకీయ నాయకులు కొమరగిరి రంగారావు, సీనియర్ న్యాయవాది అక్కిరాజు యశ్వంత్, కళాశాలఅధ్యాపకులు, సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.