18 April, 2026 | 10:00 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

ఘనంగా శివకేశవ సంజీవ ఆంజనేయస్వామి రజతోత్సవ వేడుకలు

10-05-2025 05:18 PM

మందమర్రి: విజయక్రాంతి పట్టణం లోని అంగడి బజార్ శ్రీశ్రీశ్రీ శివ కేశవ సంజీవ ఆంజనేయ స్వామి దేవాలయ రజతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించు కొని శనివారం ఆలయంలో అర్చకులు దిలీప్ శుక్ల శర్మ  ఆద్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బం గా ఆలయ అర్చకులు మాట్లాడుతూ శ్రీ శ్రీ శ్రీ శివ కేశవ సంజీవ ఆంజనేయ స్వామి దేవాలయం 25వ వార్షికోత్సవ వేడుకలను ఈ నెల 9 నుండి 10వ తేదీ వరకు రెండు రోజులు అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగిందని, ప్రతిరోజు ప్రత్యేక పూజలు కార్యక్రమాలు నిర్వహించడం తో పాటు అన్నదానం నిర్వహించారు.రెండు రోజుల పాటు నిర్వహించిన పూజ కార్యక్రమాల్లో పట్టణంలోని ప్రముఖులు, వ్యాపారులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.