28 June, 2026 | 2:10 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

బిజెపి కార్యాలయంలో గీతాలాపన

07-11-2025 05:47 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలోని బిజెపి కార్యాలయంలో శుక్రవారం వందేమాతరం 150 వసంతాల వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వందేమాతరాన్ని రచించిన బకెట్ చంద్ర చటర్జీ చిత్రపటానికి పూలమాలవేసి వందేమాతర గీతాలాపన నిర్వహించారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు అయ్యనార్ భూమయ్య సామ రాజేశ్వర్ రెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.