23 June, 2026 | 7:29 PM

Breaking News

మూతపడిన ప్రభుత్వ పాఠశాల ప్రారంభానికి ముహూర్తం ఖరారు   •   విబిజీ రాంజీ విధానాన్ని రద్దుచేసి 'ఎన్ఆర్ఈజీఎస్'ను పునరుద్ధరించాలి   •   చంద్‌నగర్ ప్రాథమిక పాఠశాలకు ఆర్వో ప్లాంట్ అందజేసిన సర్పంచ్ సింగం శ్రీహరి   •   పదవ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సన్మానం   •   వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, పంట మార్పిడి, విత్తన ఎంపికతో అధిక దిగుబడులు   •   ప్రజారోగ్యాన్ని... నాశనం చేస్తున్న డంపింగ్ యార్డ్ ను వెంటనే మూయించండి   •   వెంకటాపురం గ్రామంలో విద్యా సామగ్రి పంపిణీ   •   చికిత్స కోసం రూ.1.50 లక్షల ఎల్ఓసి అందజేత   •   పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ చైర్మన్‌గా మిద్దెల సత్యనారాయణ   •   విద్యార్థులకు స్ఫూర్తి… నోటుబుక్స్ పంపిణీతో ఆనందం   •  

యూకలిప్టస్ చెట్లను నరికిన ఆరుగురి అరెస్టు

14-11-2025 01:10 AM

మేడ్చల్, నవంబర్ 13(విజయ క్రాంతి): మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజ బొల్లారం తండాలో యూకలిప్టస్ చెట్లను నరికిన ఇద్దరితోపాటు వీరికి సహకరించిన మరో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. రెండు ట్రాక్టర్లను, రెండు టన్నుల యూకలిప్టస్ స్టంప్స్ ను స్వాధీనం చేసుకున్నారు.

రాజు బొల్లారం తండా కు చెందిన బానోతు గౌతమ్, మాలవత అనిల్ రెండు యూకలిప్టస్ చెట్లను నరికి వేశారు. వీటిని తరలించేందుకు మాలోత్ రాజ్ కుమార్, బానోతు నవీన్ సహకరించారు. యూకలిప్టస్ స్టంప్స్ ను మాలవత్ నగేష్, మాలావత్ గోపి కొనుగోలు చేశారు. వీరందరినీ అరెస్టు చేయడమే గాక స్టంప్స్ ను, రెండు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు.