15 April, 2026 | 12:34 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

విజ్ఞానంతోనే సమాజం అభివృద్ధి

17-11-2025 04:53 PM

నిర్మల్ (విజయక్రాంతి): విజ్ఞానంతోనే సమాజం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని అటువంటి విజ్ఞానాన్ని అందించడంలో గ్రంథాలయాల పాత్ర ఎంతో కీలకమని జిల్లా గ్రంథాలయ చైర్మన్ సయ్యద్ అర్జున్ మంద్ అలీ అన్నారు. సోమవారం 58వ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకొని గ్రంథాలయంలో విద్యార్థులకు పాఠకులకు క్విజ్ పోటీలు నిర్వహించారు. గెలుపొందిన వారికి బహుమతులను అందజేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో నాందేడపు చిన్ను కాంగ్రెస్ పట్టణం అధ్యక్షులు, జునేత్ డిస్ట్రిక్ట్ మైనారిటీ ప్రెసిడెంట్, కిజర, సందీప్, గ్రంథాలయ అధికారులు పి విజయ ,శ్రీ రాథోడ్ మోహన్ సింగ్, కట్కం సంజీవరెడ్డి, గుండాల పృథ్వి రాజ్ ,భోజనం లెనిన్, గ్రంథాలయ పాటకులు పాల్గొన్నారు