6 July, 2026 | 9:22 PM

Breaking News

ముమ్మరంగా ఎస్‌ఐఆర్ కార్యక్రమం   •   మల్లెలమడుగు గ్రామ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేకు సీపీఎం వినతిపత్రం   •   బీజేపీ జిల్లా ఎండోమెంట్ సెల్ కన్వీనర్‌గా పసునూరి తిరుపతి   •   ప్రభుత్వ ధాన్యాన్ని దోచుకునే వారిపై ఉక్కుపాదం..   •   ఈ మురికి కాలువ శుభ్రం చేయరా..?   •   ఎంపీడీవో కార్యాలయంలో భయం భయం   •   రోడ్ల నిధులను హై లెవెల్ వంతెనల పేరుతో ప్రచారం చేస్తున్నారు: బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య   •   డబల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపుపై సమగ్ర విచారణ జరిపించాలని వినతి   •   సమస్యల నిలయంగా బూర్గంపాడు ప్రభుత్వ ఆసుపత్రి   •   పర్యావరణ సేవలకు ప్రకృతి ప్రకాష్‌కు రాష్ట్రస్థాయి 'స్తంభాద్రి స్ఫూర్తి పురస్కారం'   •  

పుష్కరాలలో ఎస్పీ పుణ్యస్నానం

21-05-2025 03:55 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాల్లో బుధవారం ఎస్పీ డివి శ్రీనివాస రావు  కుటుంబ సమేతంగా పుణ్యస్నానం ఆచరించారు. అనంతరం  కాళేశ్వర, ముక్తేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎస్పీనీ సన్మానించి, తీర్థ ప్రసాదాలు అందించారు.  భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖరే  ఆసిఫాబాద్ ఎస్పీ శ్రీనివాసరావు ను శాలువా తో సన్మానించి, సరస్వతి దేవి ఫోటో బహుకరించారు.