6 July, 2026 | 2:16 PM

Breaking News

ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •   సీఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే   •   సీనియర్ పాత్రికేయుడు అడపా లచ్చయ్య దొరకు మాతృవియోగం   •   ప్రజావాణి కార్యక్రమానికి సమయపాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలి   •   బీర్కూర్ జ్యోతిబాపూలే గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత   •   నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపల్ గా నీరజ   •   స్పందించారు.. రోడ్డుపై ఉన్న మట్టిని తొలగించారు   •  

ఫ్రెండ్లీ పోలీస్ ఆఫీసర్ గా పసర ఎస్సై కమలాకర్

21-05-2025 08:22 PM

ములుగు/మహబూబాబాద్ (విజయక్రాంతి): ములుగు జిల్లా పసర ఎస్సై అచ్చు కమలాకర్ తెలంగాణ రాష్ట్రంలో అత్యుత్తమ ఫ్రెండ్లీ పోలీస్ ఆఫీసర్ గా గుర్తింపు పొందారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ జితేందర్(State DGP Jitender) చేతుల మీదుగా ఎస్సై కమలాకర్ ప్రశంసా పత్రం అందుకున్నారు.