6 July, 2026 | 4:24 PM

Breaking News

అనుమతి లేని తరగతులను సీజ్ చేసిన ఎంఈఓ రాజయ్య   •   ఎకో టూరిజం అభివృద్ధి చేయాలి: సీఎం రేవంత్​ రెడ్డి   •   ప్రజావాణి దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలి   •   8వ రోజుకు చేరిన సింగరేణి అధికారుల రిలే నిరాహార దీక్షలు   •   సుల్తానాబాద్ లో జగ్జీవన్ రామ్ కు ఘనంగా నివాళులు   •   ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం   •   విద్యార్థులను పరామర్శించిన ఆర్సీవో సత్యనాథ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు   •   ధర్మారం పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సర్పంచ్ బాలాజీ   •   108, 102 వాహన సేవలను సద్వినియోగపరచుకోండి: వైద్యాధికారి రమేష్   •   ప్రభుత్వ హాస్టల్ సమస్యలపై ప్రజావాణిలో ఆర్డీఓకి వినతి   •  

దేశం కోసం అసువులు బాసిన అమరుడు రాజీవ్ గాంధీ

21-05-2025 08:11 PM

బోథ్ (విజయక్రాంతి): దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన అమరుడు, గొప్ప రాజకీయ వేత్త, భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ అని బోథ్ మార్కెట్ చైర్మన్ బొడ్డు గంగయ్య అన్నారు. రాజీవ్ గాంధీ వర్ధంతిని బుధవారం బోథ్ మార్కెట్ యార్డులో కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ... ప్రధానిగా రాజీవ్ గాంధీ తీసుకున్న నిర్ణయాలే నేడు దేశాభివృద్ధికి ఉపయోగపడుతున్నాయని కీర్తించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ గొర్ల రాజు, అబుద్, భోజన్న, మహమ్మద్ శేఖర్ భోజన్న తదితరులు ఉన్నారు.