17 April, 2026 | 2:36 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

లక్ష్మీ గణపతి దేవాలయంలో ప్రత్యేక పూజలు

06-11-2025 12:49 AM

ముషీరాబాద్, నవంబర్ 5 (విజయక్రాంతి): కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం ఆర్టీసి క్రాస్ రోడ్స్ లోని శ్రీ లక్ష్మి గణపతి దేవాలయంలో నిర్వహించిన మహాదేవుని రుద్రాభిషేకంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ. వినయ్ కుమార్ పాల్గొని శివునికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. ఆలయ అర్చకులు, ఈఓ లక్ష్మా రెడ్డి, స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అర్చకులు భవాని, ఆలయ కమిటీ సభ్యులు నవీన్, వేణు, నరసింహ రెడ్డి, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.