13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

మత సామరస్యానికి ప్రతీక రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు

13-01-2026 12:40 AM

మంథని, జనవరి 22(విజయ క్రాంతి) మత సామరస్యానికి ప్రతీకగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నిలుస్తున్నారు. సోమవారం మంథని పట్టణంలోని శివకిరణ్ గార్డెన్ లో నిర్వహించిన ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు మతసామరస్యానికి ప్రతీకగా నిలిచారు. స్టేజిపై ఇటు ముస్లింలకు అటు క్రైస్తవులకు, హిందూ దేవాలయాలకు అభివృద్ధి నిధులను మంజూరు చేస్తూ, ఒకే స్టేజీపై  వివిధ మతాలకు చెందిన లబ్ధిదారులకు మంజూరైన చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా నిరుపేద లందరికీ  ప్రభుత్వ ఫలాలు అందేలా కృషి చేస్తానని తెలిపారు.