23 June, 2026 | 8:05 PM

Breaking News

పాఠ్యపుస్తకాల పేరిట దోపిడీని అరికట్టాలి: ఏఐవైఎఫ్ హెచ్చరిక   •   నెల రోజులు ఇంటింటి సర్వే...   •   రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు వెంటనే జమ చేయాలి   •   కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం   •   ఫాదర్ అమల్ ఫ్రాన్సిస్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం   •   మూతపడిన ప్రభుత్వ పాఠశాల ప్రారంభానికి ముహూర్తం ఖరారు   •   విబిజీ రాంజీ విధానాన్ని రద్దుచేసి 'ఎన్ఆర్ఈజీఎస్'ను పునరుద్ధరించాలి   •   చంద్‌నగర్ ప్రాథమిక పాఠశాలకు ఆర్వో ప్లాంట్ అందజేసిన సర్పంచ్ సింగం శ్రీహరి   •   పదవ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సన్మానం   •   వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, పంట మార్పిడి, విత్తన ఎంపికతో అధిక దిగుబడులు   •  

తుపాన్ బీభత్సం.. 40 ఎకరాల పంట నష్టం

30-10-2025 08:06 PM

మహమ్మదాబాద్: మండల పరిధిలోని అన్ని గ్రామాలలో భారీ వర్షాల కారణంగా చేతికి వచ్చిన వరి పంట దాదాపుగా 40 ఎకరాలలో వరి పంట నీట మునిగిపోయిందని మండల వ్యవసాయ అధికారి నరేందర్ తెలిపారు. చిన్న సన్నకారి రైతులు ఉన్న ఎకర రెండు ఎకరాలు నీళ్లలో మునిగిపోవడంతో రైతులు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వాటిలిందని, రైతులు వాపోతున్నారు. ప్రభుత్వ పరంగా నష్టపరిహారం ఇస్తే బాగుంటుందని రైతులు కోరుతున్నారు.