17 April, 2026 | 2:43 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

సైనిక పాఠశాలకు విద్యార్థి ఎంపిక

23-05-2025 05:16 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని నటరాజ్ నగర్ సంస్కార్ పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్న శాలిగిరి శార్విన్ రెడ్డికి సైనిక్ ప్రవేశ పరీక్షలో జాతీయస్థాయిలో 213 ర్యాంకు రాష్ట్రస్థాయిలో ఆరో ర్యాంకు సాధించినట్టు ప్రిన్సిపాల్ అయ్యగారు రచన, డైరెక్టర్ అయ్యగారు శ్రీధర్ తెలిపారు.  శుక్రవారం ర్యాంకు సాధించిన విద్యార్థిని పాఠశాలలో సన్మానం చేశారు ఇందులో భాగంగ సార్విన్ రెడ్డిని  అభినందించబడినది.