19 August, 2025 | 1:21 AM
19-08-2025 12:16:24 AM
ఇటీవలే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లొచ్చిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా ప్రధాని మోదీని కలిశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లిన భారత త్రివర్ణ పతాకాన్ని శుక్లా మోదీకి బ హూకరించారు.
19-08-2025