19-08-2025 12:55:55 AM
కాగజ్ నగర్,(విజయ క్రాంతి): టాస్క్ ఫోర్స్ పోలీసు ఆధ్వర్యంలో సిర్పూర్ (టి) రైల్వే స్టేషన్ సమీపంలో పేకాట ఆడుతున్న ముగ్గురిని అరెస్టు చేసి,వారి వద్ద నుండి రూ.26,470/- నగదు స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాణా ప్రతాప్ తెలిపారు.