calender_icon.png 29 November, 2025 | 1:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీచర్లకు టెట్ మినహాయింపు ఇవ్వాలి

29-11-2025 12:45:57 AM

ప్రధానికి టీఆర్టీఎఫ్ విజ్ఞప్తి

హైదరాబాద్, నవంబర్ 28 (విజయక్రాంతి): టెట్(టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) నుంచి ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని ప్రధాని మోదీకి టీఆర్టీఎఫ్ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేసినట్లు టీఆర్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2017లో పార్లమెంట్ చట్ట సవరణను రద్దు చేయాలని ఆయన కోరారు.