9 April, 2026 | 10:43 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

బీహార్‌పై తెలంగాణ జట్టు విజయం

09-01-2026 12:00 AM

హైదరాబాద్, జనవరి 8 : 19వ రాజీవ్‌గాంధీ ఆలిండియా క్రికెట్ చాంపియన్‌షిప్ పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. రెం డోరోజు ఎల్బీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో తెలంగాణ జట్టు బీహార్ జట్టుపై  64 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. తెలంగా ణ 20 ఓవర్లలో 6 వికెట్లకు 143 పరుగులు చేసింది. తర్వాత బీహార్ జట్టు కేవలం 79 పరుగులకే కుప్పకూలింది. తెలంగాణ ప్లేయ ర్ చిరాగ్ యాదవ్ 15 బంతుల్లో 22 రన్స్ చేయడంతో పాటు 3 వికెట్లు పడగొట్టాడు.

ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన చిరాగ్ యాదవ్‌కు క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ , మాజీ ఎంపి వీహెచ్ ట్రోఫీ అందజేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్ యాదవ్, యూసఫ్, కైలాశ్ కుమార్, రాంబాబు ,శ్రీనివాస్ గౌడ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ శంభుల శ్రీకాంత్ గౌడ్, మహేందర్ గౌడ్, అనిరుధ్ గౌడ్, నాగమణీశ్ తదితరులు పాల్గొన్నారు.