05-11-2025 12:00:00 AM
ఏనుగొండ ప్రాంతాన్ని పరిశీలించిన అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్
మహబూబ్ నగర్ టౌన్, నవంబర్ 4: మీ సమస్యలు ఏమున్నాయో చెప్పండి వాటి ని పరిష్కరించే దిశగా అడుగులు వేద్దామని అదనపు కలెక్టర్ సురేంద్ర ప్రతాప్ అన్నారు. మంగళవారం నగరంలోని ఎనుకొండ ప్రాం తంలో వార్డు 2,5 లలో ప్రత్యేకంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా రోడ్లపై చెత్త వేయ కూడదని అవసరమైన కుండీలతో పాటు చ ర్చ సేకరణ బండి కూడా మీ దరి చేరుతున్న విషయాన్ని తెలియజేశారు. ప్రతి సమస్యను పరిష్కరిస్తామని ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలిపారు ఈ కార్య క్రమంలో ఎమ్మార్పీఎస్ దక్షిణ విభాగం రా ష్ట్ర అధ్యక్షులు మల్లెపోగు శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.