2 April, 2026 | 2:40 PM

Breaking News

మహిళా రిజర్వేషన్ బిల్లు తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ   •   భారీ శోభాయాత్ర: Hyderabadలో 13KM Hanuman Yatra—ఎక్కడ నుంచి ఎక్కడ వరకు? ట్రాఫిక్ ఎలా?   •   గ్రామ ప్రజల భాగస్వామ్యంతో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం విజయవంతం చేయాలి   •   మంథనిలో ఘనంగా సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలు   •   దొంగనోట్ల ముఠా గుట్టురట్టు - ముగ్గురు అరెస్ట్   •   అంజన్నకు మొక్కలు తీర్చుకున్న ఎమ్మెల్యే కోవ లక్ష్మి   •   ఇంట్లోనే పిల్లల మృతదేహాల ఖననం   •   ధర్మారం మండల సర్పంచ్ ల పోరం అధ్యక్షుడిగా సంగ రంజిత్ యాదవ్   •   సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలు   •   ప్రజా పాలన వార్డు సభలో ప్రజల ఆగ్రహం   •  

దాడి చేసిన దుండగుడిని శిక్షించాలి

11-10-2025 01:21 AM

అలంపూర్ అక్టోబర్ 10:దేశ సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్ గవాయ్ పై దాడి చేసిన దుండగుని కఠినంగా శిక్షించాలని కెవిపిఎస్ జిల్లా అధ్యక్షుడు ఏ పరంజ్యోతి అన్నారు. శుక్రవారం కెవిపిఎస్ మానవపాడు మండల కమిటీ ఆధ్వర్యంలో గాంధీ సెంటర్లో నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ... సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పై బూటు విసిరి దాడి చేయడానికి ప్రయత్నించిన రాకేష్ కిషోర్ పై చట్టపరమైన చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని అన్నారు. మనువాదులకు భారత రాజ్యాంగం పట్టా గౌరవం సుప్రీంకోర్టు పట్ల భయం లేదని అన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కి రక్షణ లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మధు నాయకులు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.