17 June, 2026 | 8:43 PM

Breaking News

ఇంజన్‌లో లోపం.. అగ్నికి ఆహుతైన కారు   •   20 వ ఏరియా లెవెల్ ట్రైపాయిటెడ్ మీటింగ్ లో పాల్గొన్న ఎండి రజాక్   •   సాంకేతిక, విద్య, ఉపాధి, అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి   •   శాసనసభ్యులు వెడుమ బొజ్జు పటేల్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులు   •   తన పిల్లలను ప్రభుత్వ స్కూల్లో చేర్పించి ఆదర్శంగా నిలిచిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు   •   సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి   •   మొద్దులగూడెం గ్రామంలో సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ   •   గ్రామానికి వైద్యుని స్వర్ణ వ్రతం బహుకరణ   •   హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ కలిసిన మీర్ ఫిరాసత్ అలీ బాక్రీ   •   అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు   •  

మరోమారు మెరిసిన కుర్రాళ్లు..

24-10-2024 12:00 AM

ఎమర్జింగ్ ఆసియా కప్ టీ20

అమెరత్: ఏసీసీ పురుషుల ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ టీ20లో భారత జట్టు మరో విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటికే సెమీస్ బెర్తును ఖాయం చేసుకున్న తిలక్ సేన.. ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఒమన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 140 పరుగులు మాత్రమే చేసింది. 141 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కేవలం 15.2 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి చేధించింది. ఆయుష్ బదోని అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు.