calender_icon.png 1 September, 2025 | 8:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాల్పుల విరమణ కొనసాగించాలి

16-05-2025 01:20:56 AM

ఉద్రిక్తతల తగ్గింపు కొనసాగాలని నిర్ణయించిన భారత్ డీజీఎంవోలు

న్యూఢిల్లీ, మే 15: భారత్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల తగ్గింపును అలాగే కొనసాగించాలని రెండు దేశాల డీజీఎంవోలు (డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్) నిర్ణయించారు. ‘ఇరు దేశాల డీజీఎంవోల మధ్య మే 10న ఒప్పందం కుదిరింది. ఆ చర్చల్లో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని, సరిహద్దుల్లో ఉద్రిక్తతల తగ్గింపును అలాగే కొనసాగించాలని డీజీఎంవో లు నిర్ణయించారు.’ అని ఆర్మీ అధికారులు గురువారం తెలిపారు.