15 April, 2026 | 12:56 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

మరో రెండు కొత్త డిగ్రీ కాలేజీలు ప్రభుత్వం వేర్వేరుగా ఉత్తర్వులు జారీ

19-10-2025 12:32 AM

హైదరాబాద్, అక్టోబర్ 18 (విజయక్రాంతి): మరో రెండు కొత్త డిగ్రీ కాలేజీలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధర మండలంలో ఒకటి, జగిత్యాల జిల్లా ధర్మపురిలో మరోకటి మంజూరు చేస్తూ ప్రభుత్వం శనివారం వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా నారాయణపేట జిల్లా ధన్వాడలోని డిగ్రీ కాలేజీ భవన నిర్మాణానికి రూ.6.10 కోట్లు నిధులు మంజూరు చేస్తూ మరో జీవో విడుదల చేసింది.