17 July, 2026 | 2:08 PM

Breaking News

స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టిన రైలు.. ముగ్గురు విద్యార్థులు మృతి   •   నందిపేట తహసీల్దార్ సస్పెండ్   •   పామ్ ఆయిల్ కర్మాగారంలో ప్రమాదం.. ఇద్దరికీ తీవ్రగాయాలు   •   కొండపోచమ్మ రిజర్వాయర్ వద్ద బీఆర్ఎస్ నిరసన   •   వీఓ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి   •   రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండాలి: ఎమ్మెల్యే పల్లా   •   ఆధిపత్య పోరు! విద్యార్థులు నిల్... డ్యూటీలో ఉపాధ్యాయులు   •   ప్రభుత్వ పాఠశాలల్లో నిర్లక్ష్యానికి తావులేదు: కలెక్టర్ సీరియస్   •   హైడ్రోజన్ రైలు.. సరికొత్త విప్లవానికి నాంది   •   దేశంలో పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్ రైలు   •  

ఎఫ్‌టీఎల్‌లో ఉన్న రేషన్‌షాప్‌ను తరలించాలి

25-12-2025 02:59 AM

డిప్యూటీ కమిషనర్ చంద్ర ప్రకాష్ రెడ్డి 

మేడ్చల్ అర్బన్, డిసెంబర్ 24( విజయ క్రాంతి):  మేడ్చల్ జిహెచ్‌ఎంసి పరిధిలోని సర్వేనెంబర్ 1133 లోని ఎఫ్ టి ఎల్ ఉన్న  22 వ రేషన్ షాప్ ను  తరలించాలని డిప్యూటీ కమిషనర్ చంద్రప్రకాష్ రెడ్డి పౌరసరఫరాల అధికారులకు లేఖ రాశారు. 

తుమ్మ చెరువు  ఎఫ్టిఎల్లో  22 వ నెంబర్ గల రేషన్ షాపు  కార్యకలాపాలు సాగిస్తుందని ఆంజనేయులు ప్రజావాణిలో దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు  22 నెంబర్ గల రేషన్ షాపును అక్కడి నుండి తరలించాలంటూ డిప్యూటీ కమిషనర్ చంద్రప్రకాష్ రెడ్డి పౌర సరసర శాఖ అధికారిని కోరారు. ఎఫ్ టి ఎ ల్లో ఎలాంటి కార్యకలాపాలు జరుపవద్దని  ఆంజనేయులు అనే వ్యక్తి ప్రజావాణిలో చేసిన ఫిర్యాదు మేరకు ఎఫ్డీఎల్ లో ఉన్న షాప్ నెంబర్ 22ను వెంటనే తరలించాలని కోరారు.